Khammam Girls Hostel News: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామంలో ఉన్న కస్తూర్బా విద్యాలయ వసతి గృహంలో గుర్తుతెలియని ఆగంతకులు చొరబడ్డారు. ముగ్గురు ఆగంతకులు చూసి విద్యార్థులు భయాదోళనకు గురి అయ్యారు. గత మూడు రోజుల క్రితం కూడా వసతి గృహంలోకి వచ్చినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని విద్యార్థినులు వాపోయ్యారు. భయంతో వసతి గృహంలోనే విద్యార్థినుల అరుపులు చేశారు. అప్పడికే భయంతో పలువురు విద్యార్థినులు సొమ్మసిల్లి అస్వస్థతకు గురైయ్యారు. విద్యార్థినులను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Khammam Girls Hostel News: బాలికల వసతి గృహంలో ఆగంతకుల కలకలం.. అందుకే వచ్చారా..?
ఖమ్మం జిల్లాలోని కస్తూర్బా బాలికల హాస్టల్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు ఆగంతకులు హాస్టల్లోకి దూరి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ ఘటనతో పలువురు విద్యార్థులు అస్వస్థకు గురి కావడంతో ఉద్రిత్తగా మారింది.
Translate this News: