Pooja Vastrakar Shares Post Mocking PM Modi: భారత మహిళా క్రికెట్ జట్టులో అత్యంత ప్రామిసింగ్ ప్లేయర్లలో ఒకరైన పూజా వస్త్రాకర్ ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా , జేపీ నడ్డా, ఇతర బీజేపీ నేతలను ట్రోల్ చేస్తూ ‘వసూలీ టైటాన్స్’ పేరుతో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ను షేర్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే ఈ వివాదాస్పద పోస్ట్ను ఆమె తొలగించారు. అయితే ఈ పోస్ట్ పూజా పెట్టలేదని .. ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పోస్ట్ డిలీటైనా దానికి సంబంధించిన స్క్రీన్షాట్లు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చక్కర్లు కొడుతున్నాయి .
పూర్తిగా చదవండి..Vasooli Titans: మహిళా క్రికెటర్పై బీజేపీ ఆగ్రహం.. మోదీ, అమిత్షాను ట్రోల్ చేస్తూ పూజా పోస్ట్ వైరల్!
టీమిండియా విమెన్స్ క్రికెటర్ పూజా వస్త్రాకర్ ప్రధానిమోదీ, బీజేపీ టాప్ లీడర్ల ఫొటోలతో ఓ పోస్ట్ చేశారు. అందులో వసూలీ టైటాన్స్ అని రాసి ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ ఈడీ అని ఉంది. ఈ పోస్ట్పై బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. అయితే పూజా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ డిలీట్ చేసింది.
Translate this News: