Varla Ramaiah: టీచర్ల బదిలీలో జరిగిన అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యా. ఒక్కో టీచర్ వద్ద రూ. 3 నుండి 6 లక్షలు కొట్టేశారని ఆరోపించారు. జగన్ స్కాంతో పోల్చితే ఇది పెద్దది కాదని అన్నారు. బొత్సా హయంలో జరిగింది భారీ దోపిడీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Varla Ramaiah: ఒక్కో టీచర్ నుంచి రూ. 3 నుండి 6 లక్షలు.. వర్ల రామయ్యా షాకింగ్ కామెంట్స్.!
టీచర్ల బదిలీలో జరిగిన అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ఒక్కో టీచర్ నుంచి రూ. 3 నుండి 6 లక్షలు కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టూరిజంలోనూ ఇదే పరిస్థితి అన్నారు. అవినీతి చేసిన మంత్రులను వదిలేదే లేదని హెచ్చరించారు.
Translate this News: