K. Rakshana Nidhi: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలి గడ్డ. రక్షణ నిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రజలకు చేసింది ఏమీలేదని ధ్వజమెత్తారు. బటన్ నొక్కుడు తప్ప రాష్టానికి చేసింది శున్యమని అందుకే వైసీపీ దారుణంగా ఓడిపోయిందని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Rakshana Nidhi: జగన్ వీళ్ళను నమ్మి నట్టేట మునిగాడు.. మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్.!
బటన్ నొక్కుడు తప్ప జగన్ రాష్ట్రానికి చేసింది శున్యమని మండిపడ్డారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలి గడ్డ. రక్షణ నిధి. అందుకే వైసీపీ దారుణంగా ఓడిపోయిందని అన్నారు. ఐ ప్యాక్, సలహదారులను నమ్మి జగన్ నట్టేట మునిగారన్నారు. ఎమ్మెల్యే లను ఏనాడు గుర్తించిందే లేదని ఫైర్ అయ్యారు.
Translate this News: