అగ్రరాజ్యం అమెరికాలో (America) దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు ఏపీ (Andhrapradesh) వ్యక్తులు గత 8 నెలలుగా 20 ఏళ్ల భారత విద్యార్థిని బంధించి, తీవ్రంగా కొడుతూ రాక్షసులులాగా ప్రవర్తించారు. ఈ ఘటన గత 8 నెలలుగా కొనసాగుతుంది. ఈ దారుణంలో అమెరికాలోని మిస్సోరి (MIssorie) రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ లో జరిగింది.
పూర్తిగా చదవండి..America : అమెరికాలో భారత విద్యార్థి ని 8 నెలలుగా నిర్బంధించి..చిత్ర హింసలు!
అమెరికాలో దారుణ ఘటన జరిగింది. ఏపీకి చెందిన వెంకటేశ్ రెడ్డి, శ్రవణ్ , నిఖిల్ అనే ముగ్గురు వ్యక్తులు ఓ భారత విద్యార్థిని గత 8 నెలలుగా బంధించి చిత్ర హింసలు పెడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Translate this News: