Andhra Pradesh: పునరావాస శిబిరానికి వస్తున్న బోటు గల్లంతు..అందులో 8 మంది!

తోట్లవల్లూరు మండలంలోని పునరావాస శిబిరానికి వస్తున్న బోటు గల్లంతైంది. అన్నవరపులంక నుంచి బాధితులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో 8 మంది ఉండగా..వారిలో ఆరుగురిని రక్షించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Andhra Pradesh: పునరావాస శిబిరానికి వస్తున్న బోటు గల్లంతు..అందులో 8 మంది!
New Update

Andhrapradesh : కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని పునరావాస శిబిరానికి వస్తున్న బోటు గల్లంతైంది. అన్నవరపులంక నుంచి బాధితులను తరలిస్తుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బోటు ప్రమాదానికి గురైన సమయంలో బోటులో 8 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురిని స్థానికులు సురక్షితంగా రక్షించారు. ఇంకో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Also Read: బెజవాడ-కోదాడ హైవే బంద్‌!

#krishna #ap #thotlavalluru
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి