తిరుమల వెళ్లాలని ప్లాన్ లో ఉన్న శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక. అక్టోబర్ 29న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని 8గంటల పాటు మూసివేయనున్నారు. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుంచి 2.22గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణంగానే 28వ తేదీ రాత్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. అక్టోబర్ 28వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. తిరిగి 29వ తేదీ తెల్లవారుజామున 3. 15 గంటలకు ఆలయం తలుపులు తె,రుచుకుంటాయి. 8గంటలపాటు శ్రీవారి భక్తులు దర్శనం రద్దు అవుతుంది. గ్రహణం కారణంకాగా సహస్రదీపాలంకారణ సేవ, వికలాంగులు, వయో వ్రుద్దులకు దర్శనం రద్దు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..TTD Updates: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ రోజు ఆలయం మూసివేత.. కారణమిదే..!!
ఈనెల అక్టోబర్ 29వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణంగా 8గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుంచి 2.:22గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ కారణంగా 28 వతేదీ రాత్రి 7గంటల నుంచి ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
Translate this News: