• Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

ట్రెండింగ్

Indian Railways : చుక్కలు చూపిస్తున్న ట్రైన్లు.. భారత రైల్వేకు అసలేమైంది?

Indian Railways : చుక్కలు చూపిస్తున్న ట్రైన్లు.. భారత రైల్వేకు అసలేమైంది?

By Nikhil 26 Jul 2024 13:32 IST
Bank Guarantees: యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలపై కదులుతున్న డొంక Latest News In Telugu

Bank Guarantees: యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలపై కదులుతున్న డొంక 

యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దొంగ గ్యారెంటీలపై వివరణ కావాలని కోరారు ఎంపీ కార్తీ చిదంబరం. ఈ మేరకు ఎస్బీఐ ఛైర్మన్ కు ఒక లేఖ రాశారు. మేఘా కంపెనీ, మంత్రి పొంగులేటి కంపెనీలకు ఈ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కార్తీ చిదంబరం లేఖలో కోరారు. 

By KVD Varma 26 Jul 2024 12:32 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Brahmamudi: చిక్కుల్లో పడిన కావ్య.. నిజం బయటపెట్టిన రాజ్..! కళ్యాణ్ కు షాక్..!సినిమా

Brahmamudi: చిక్కుల్లో పడిన కావ్య.. నిజం బయటపెట్టిన రాజ్..! కళ్యాణ్ కు షాక్..!

ధాన్యలక్ష్మి కొడుకు కళ్యాణ్ కు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. మరో వైపు కావ్య ఈ సమయంలో కళ్యాణ్ కు పెళ్లి చేయడం సరైనది కాదని చెబుతుంది. దాంతో ధాన్యలక్ష్మి కావ్య పై లేనిపోని ఆరోపణలు చేస్తుంది. కళ్యాణ్-అప్పును ఒకటి చేయాలని ఈ పెళ్ళికి అడ్డుపడుతున్నావు అంటూ కావ్యను నిందిస్తుంది.

By Archana 26 Jul 2024 12:27 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Aadhaar Number: ఇకపై దానికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ పనిచేయదు బిజినెస్

Aadhaar Number: ఇకపై దానికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ పనిచేయదు 

ఐటీ రిటర్న్స్ కోసం ఇంతవరకూ ఆధార్ లేకపోయినా దాని ఎన్‌రోల్‌మెంట్ నంబర్ ఉంటే సరిపోయేది. కానీ, ఇప్పుడు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ ఉండాల్సిందే అని ప్రభుత్వం చెబుతోంది. 2017 నుంచి అంగీకరిస్తున్న ఎన్‌రోల్‌మెంట్ నంబర్ ను ఇకపై అంగీకరించడం కుదరదని ఐటీ డిపార్ట్మెంట్ పేర్కొంది.  

By KVD Varma 26 Jul 2024 12:03 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Kargil Vijay Diwas 2024: కార్గిల్ యుద్ధంలో ఈ 11 మంది ప్రాణత్యాగం మరిచిపోలేనిది Latest News In Telugu

Kargil Vijay Diwas 2024: కార్గిల్ యుద్ధంలో ఈ 11 మంది ప్రాణత్యాగం మరిచిపోలేనిది 

కార్గిల్ యుద్ధంలో సైనికులు చేసిన త్యాగానికి గుర్తుగా జూలై 26న విజయ్ దివస్ జరుపుకుంటారు. జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో 1999 మే - జూలై మధ్య యుద్ధం జరిగింది. భారతదేశం ఎప్పటికీ గర్వపడే 11 మంది ఆర్మీ హీరోల అసాధారణ ధైర్యసాహసాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

By KVD Varma 26 Jul 2024 11:50 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కార్గిల్ విజయ్ దివాస్-మోదీ స్పీచ్-LIVEరాజకీయాలు

కార్గిల్ విజయ్ దివాస్-మోదీ స్పీచ్-LIVE

కార్గిల్ విజయ్ దివాస్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలు గర్వించదగ్గ విజయం ఇది అని అభివర్ణించారు. అమరుల త్యాగాలతో నేడు కశ్మీర్ ప్రశాంతంగా ఉందన్నారు. ప్రధాని స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

By Nikhil 26 Jul 2024 10:30 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మళ్లీ మంచి రోజులు వస్తాయి.. ఎందుకంటే..బిజినెస్

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మళ్లీ మంచి రోజులు వస్తాయి.. ఎందుకంటే..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం రెండు రకాల మూలధన లాభాల పన్ను రేట్లను పెంచింది. దీనివల్ల బ్యాంకుల్లో ఎఫ్‌డీపై మళ్లీ ప్రజల్లో మొగ్గు పెరిగే అవకాశం ఉంది. దీనిని ఈ ఆర్టికల్ ద్వారా అర్ధం చేసుకోవచ్చు. 

By KVD Varma 26 Jul 2024 09:38 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Foreign Investors: విదేశీ ఇన్వెస్టర్స్ మార్కెట్ నుంచి వెళ్లిపోతున్నారు..అదే కారణమా?బిజినెస్

Foreign Investors: విదేశీ ఇన్వెస్టర్స్ మార్కెట్ నుంచి వెళ్లిపోతున్నారు..అదే కారణమా?

బడ్జెట్ తర్వాత, స్టాక్ మార్కెట్ వరుసగా మూడు రోజులు నష్టాలతో ముగిసింది.  వివిధ రకాల పన్నులు పెరగడం ఇందుకు ఒక కారణం. అలాగే, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) - ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) తమ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకుంటున్నారు. 

By KVD Varma 26 Jul 2024 09:18 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తెచ్చే సత్తా వీరిదే! ఇంటర్నేషనల్

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తెచ్చే సత్తా వీరిదే! 

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఆర్చరీతో ప్రయాణం ప్రారంభించింది. ఈసారి ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పోటీపడుతుండగా, వారిలో 47 మంది మహిళలు ఉన్నారు. అలాగే, భారత అథ్లెట్లు ఈసారి గరిష్ట సంఖ్యలో పతకాలతో స్వదేశానికి తిరిగి వస్తారని భావిస్తున్నారు.

By KVD Varma 26 Jul 2024 07:09 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
World Drowning Prevention Day: నీటిలో జాగ్రత్త సుమా!Latest News In Telugu

World Drowning Prevention Day: నీటిలో జాగ్రత్త సుమా!

ప్రతి సంవత్సరం 2,36,000 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. భారతదేశంలో, 2022 ప్రభుత్వ గణాంకాల ప్రకారం , నీట మునిగి ప్రతి సంవత్సరం 39 వేల మంది మరణిస్తున్నారు . వీరిలో సుమారు 31 వేల మంది పురుషులు, 8 వేల మంది మహిళలు ఉన్నారు .

By Lok Prakash 25 Jul 2024 19:01 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

No more pages
Next
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by