Paris Paralympics 2024: పారాలింపిక్స్ లో భారత్ కొత్త రికార్డ్.. తొలిసారిగా 29 పతకాలు!
పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్-2024 భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా భారత్ కు 29 పతకాలను అందించారు. పారాలింపిక్స్ లో చరిత్ర సృష్టించి..మెడల్స్ పట్టికలో భారత్ ను 16వ స్థానంలో నిలిపారు. ఇంతకు ముందు టోక్యోలో సాధించిన 19 పతకాలు భారత్ అత్యుత్తమ ప్రదర్శన