భాగ్యనగరానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్న నేపథ్యంలో రెండు రోజులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు సిటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్ర, శని వారాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లు అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు.. రేపు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
Translate this News: