ప్రచారాలతో హోరెత్తిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు రేపు తుది అంకానికి చేరుకోనున్నాయి. ఇక్కడ పార్టీల భవిష్యత్తును ఓటర్లు తేల్చనున్నారు. ఎవరు గెలుస్తారు అన్నది సర్వేలు, చరిత్రలు చెప్పినప్పటికీ ఓటర్లు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో ఎవ్వరూ చెప్పలేరు. రెండు రాష్ట్రాల్లోనూ పలు పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యనే తీవ్ర పోటీ ఉంది. మధ్యప్రదేశ్ లో బీఎస్పీ, సమాజ్ వాద్ పార్టీ, కమ్యూనిస్టులు కూడా బరిలో ఉన్నారు.
పూర్తిగా చదవండి..Elections:మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో ముగిసిన ప్రచారం, రేపు పోలింగ్
మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్...ఈ రెండు రాష్ట్రాల్లో ప్రచారాలు ముగిశాయి. ఇక్కడ రేపు పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు, ఛత్తీస్ ఘడ్ లో రెండో విడతలో 70 స్థానాలకు పోలింగ్ నిర్వహించున్నారు.
Translate this News: