Tollywood: బీచ్ లో హల్‌చల్ చేస్తున్న టాలీవుడ్ బ్యూటీస్..మీరు ఓ లుక్కేయండి

టాలీవుడ్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, నటి మంచు లక్ష్మి విదేశాల్లో తెగ సందడి చేస్తున్నారు. బీచ్ లో హల్ చల్ చేస్తూ ఫొటోస్ కు పోజులు ఇస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి.

Tollywood: బీచ్ లో హల్‌చల్ చేస్తున్న టాలీవుడ్ బ్యూటీస్..మీరు ఓ లుక్కేయండి
New Update

Tollywood Actors: టాలీవుడ్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, నటి మంచు లక్ష్మి, విదేశాల్లో తెగ సందడి చేస్తున్నారు. బీచ్ లో హల్ చల్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

publive-imageటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూ అగ్ర హీరోలతో నటిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తున్నారు.

publive-image

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రాగ్యా జైస్వాల్. ఆ తరువాత ఫ్యాన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినీయర్ హీరో బాలకృష్ణ `అఖండ` చిత్రంతో బిగ్‌ బ్రేక్‌ ఇచ్చింది.

publive-image

మోహన్ బాబు కూతురిగానే కాకుండా నటిగా తనకంటూ పాపులారిటీ తెచ్చుకుంది మంచు లక్ష్మి. పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని కూడా మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ పై కన్నేంది ఈ బ్యూటీ. రిసెంట్ గా ముంబైలో తనకు నచ్చిన విధంగా ఉండే ఓ ఇల్లు తీసుకున్నారు.

publive-image

Also read:అత్తింట్లో కృష్ణ సందడి..నటిస్తోన్న ముకుంద..!

#manchu-lakshmi #pragya-jaiswal #rakul-preet-singh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe