ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుఅరెస్టు ను ఖండిస్తూ..సత్యమేవ జయతే పేరుతో ఇవాళ టీడీపీ నిరాహారదీక్షలు చేపట్టనుంది. జైళ్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్,రాజమండ్రి లో భువనేశ్వరి దీక్షలు చేపట్టనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. చంద్రబాబు పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నిరసనగా టీడీపీ ఈ దీక్షకు పిలుపునిచ్చింది. సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు దీక్షలో పాల్గొనాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. అంతేకాదు ఇవాళ సాయంత్రం 7గంటలకు అందరూ 5 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసీ..కొవ్వొత్తులతో నిరనసన తెలిపాలని టీడీపీ కోరింది.
పూర్తిగా చదవండి..జైల్లోబాబు..ఢిల్లీలో లోకేశ్..ఇక్కడ భువనేశ్వరి… నేడు టీడీపీ నిరాహారదీక్షలు..!!
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుఅరెస్టు ను ఖండిస్తూ..సత్యమేవ జయతే పేరుతో ఇవాళ టీడీపీ నిరాహారదీక్షలు చేపట్టనుంది. జైళ్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్,రాజమండ్రి లో భువనేశ్వరి దీక్షలు చేపట్టనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. చంద్రబాబు పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నిరసనగా టీడీపీ ఈ దీక్షకు పిలుపునిచ్చింది. సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు దీక్షలో పాల్గొనాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
Translate this News: