పైలట్ల అప్రమత్తత..176 మంది సేఫ్!

పైలట్ల అప్రమత్తతతో 176మంది ప్రయాణికులను కాపాడిన ఘటన అమెరికా - ఫ్లోరిడా విమానాశ్రయంలో జరిగింది.అమెరికన్ ఎయిర్ లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.ఇది గమనించిన పైలట్లు బ్రేకులు వేసి రన్ వేపై ఫ్లైట్ ను సేఫ్ గా నిలిపారు.

పైలట్ల అప్రమత్తత..176 మంది సేఫ్!
New Update

పైలట్ల అప్రమత్తతతో ప్రమాదం నుంచి ప్రయాణికులు తప్పించుకున్న ఘటన అమెరికా - ఫ్లోరిడా విమానాశ్రయంలో జరిగింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతోన్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయి, పొగలు వచ్చాయి. పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లైట్ రన్ వే చివర ఆగింది.

ఒక వేళ పైలట్లు గమనించకుండా టేకాఫ్ చేసి ఉంటే భారీ నష్టం వాటిల్లేదని అధికారులు తెలిపారు.ఆ సందర్భంలో చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం జరిగకుండా 176 మంది ప్రాణాలను కాపాడిన పైలట్లను అధికారులు అభినందించారు.

pic.twitter.com/Th5FZwo7mq

— Telugu Scribe (@TeluguScribe) July 11, 2024

#international-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe