కొంత కాలం క్రితం ఒడిశాలోని బాలాసోర్ జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో మూడు రైళ్లు ఒకదానిని ఒకటి ఢీకొట్డడంతో వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ ప్రమాదం గురించి ఇంకా చాలా మంది మరచిపోనే లేదు.
పూర్తిగా చదవండి..Breaking: ఒకే ట్రాక్ పైకి దూసుకొచ్చిన మూడు రైళ్లు..తప్పిన పెను ప్రమాదం!
బాలాసోర్ రైలు ప్రమాదం గురించి ఇంకా ఎవరూ మర్చిపోకముందే మరో పెద్ద ప్రమాదం తప్పింది. ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో వందేభారత్ తో పాటు మరో రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చేశాయి.
Translate this News: