దేశంలోని నకిలీ వర్సిటీల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 20 ఫేక్ వర్సిటీలు వున్నట్టు ప్రకటనలో వెల్లడించింది. డిగ్రీ సర్టిఫికెట్లు ప్రధానం చేసేందుకు ఆయా వర్సిటీలకు ఎలాంటి అధికారం లేదని పేర్కొంది. ఆయా వర్సిటీలు ప్రధానం చేసే డిగ్రీలకు గుర్తింపు లేదని తెలిపింది. అందువల్ల విద్యార్థులు జాగ్రత్తగా వుండాలని సూచించింది.
పూర్తిగా చదవండి..విద్యార్థులకు యూజీసీ అలర్ట్…. ఆ వర్శిటీల డిగ్రీలు చెల్లుబాటు కావు….!
Translate this News: