Minister Atchannaidu: విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదు: మంత్రి అచ్చెన్నాయుడు

AP: వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఖరీఫ్‌ సీజన్‌ దృష్ట్యా విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదని అధికారులకు ఆదేశించారు. రైతులకు ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని అన్నారు.

New Update
AP: బొత్స గారు.. భలే జోకులేస్తున్నారు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు..!

Minister Atchannaidu: వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈనెల 18న రైతులకు అందించే పీఎం కిసాన్‌ తదితర అంశాలపై చర్చించారు. ఖరీఫ్‌ సీజన్‌ దృష్ట్యా విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదని అధికారులకు ఆదేశించారు. రైతులకు ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని అన్నారు.

Also Read: కేసీఆర్ కనబడుటలేదు.. గజ్వేల్‌ నియోజక వర్గంలో వెలిసిన పోస్టర్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు