AP High Court New Judges: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురిని సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. జడ్జిలుగా నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం నలుగురు న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేసింది:
1. శ్రీ హరినాథ్ నూనెపల్లి,
2. శ్రీమతి కిరణ్మయీ మండవ @ కిరణ్మయీ కనపర్తి,
3. శ్రీమతి సుమతి జగడం
4. శ్రీ న్యాపతి విజయ్.
AP High Court: ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఆ నలుగురు.. సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం..!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు న్యాయవాదులకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది . వీరీలో 1) శ్రీ హరినాథ్ నూనెపల్లి, 2) శ్రీమతి. కిరణ్మయీ మండవ @ కిరణ్మయీ కనపర్తి, 3) శ్రీమతి. సుమతీ జగడం, మరియు 4) శ్రీ న్యాపతి విజయ్ ఉన్నారు.
Translate this News: