Crime News : జాతీయ రహదారిపై రెచ్చిపోయిన దొంగలు.. ప్రయాణికులను కొట్టి..

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారిపై దొంగలు రెచ్చిపోయారు. ఆగి ఉన్న కారుపై దాడి చేసి అందులోని ప్రయాణికులను కొట్టి వారి నుండి 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

Crime News : జాతీయ రహదారిపై రెచ్చిపోయిన దొంగలు.. ప్రయాణికులను కొట్టి..
New Update

Nalgonda : నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి (National Highway) పై దొంగలు (Robbers) రెచ్చిపోయారు. ఆగి ఉన్న కారుపై దాడి చేశారు. కారులోని ప్రయాణికులను కొట్టి వారి నుండి సూమారు 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు.

publive-image

తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) తొట్లపాలెం గ్రామానికి చెందిన పల్లెపు శృతి తన అన్న వదిన వారి కుమారుడితో కలిసి వారి స్వగ్రామం నుండి హైదరాబాద్ (Hyderabad) ​కు కారులో వెళ్తూండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసిన ప్రాంతాన్ని సందర్శించారు.

Also Read : అమరావతి ఇప్పుడెలా ఉంది? నిర్మాణాలు పనికి వస్తాయా?

#nalgonda-district #robbers #east-godavari-district #nalgonda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి