వివేకా హత్య కేసులో ఆరుగురు నిందితులకు రిమాండ్ పొడిగించారు. ఈ నెల 30 వరకు రిమాండ్ పొడిగించినట్లు సీబీఐ కోర్టు తెలిపింది. తదుపరి విచారణ జూన్ 30కి వాయిదా వేసింది నాంపల్లి సీబీఐ కోర్టు. ఇప్పటికే బెయిల్పై అవినాష్రెడ్డి బయట ఉన్న విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..వివేకా హత్య కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
Translate this News: