Electric Scooter: ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాలకే డిమాండ్ ఉంది. పెట్రల్, డీజిల్ ధరలు ఎక్కువవ్వడంతోపాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిచేందుకు చాలా మంది ఈ వాహనాలవైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఈవీలను ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలోనే మార్కెట్లోకి ఎన్నో కొత్త కొత్త కంపెనీలు ఈవీలను పరిచయం చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ఓలా మనదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ ఎక్కువగా విక్రయిస్తున్న కంపెనీల్లో ఒకటిగా ఉంది. ఓలా కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ధర పై రూ. 25వేలు తగ్గిస్తున్నట్లు ఎక్స్ లో వెల్లడించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ను ఇస్తున్నట్లు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Electric Scooter: పండగలాంటి వార్త..భారీగా తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర..కొత్త ధరలు తెలుస్తే కొనేస్తరు..!!
ఃఓలా కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ధర పై రూ. 25వేలు తగ్గిస్తున్నట్లు ఎక్స్ లో వెల్లడించారు.
Translate this News: