Ongole: ఓ మిర్చి వ్యాపారి రైతుల నుండి మిర్చి కొనుగోలు చేశాడు. అయితే, రైతులకు మాత్రం ఇవాల్సిన డబ్బు ఇవ్వలేదు. దీంతో విసుగెత్తిన రైతులు ఆ వ్యాపారిని కొట్టి కిడ్నాప్ చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో చోటుచేసుకుంది. బిరదుల నర్వకు చెందిన మిర్చి వ్యాపారి రావి వెంకటరెడ్డిని గొట్టిపడియ గ్రామ మిర్చి రైతులు కిడ్నాప్ చేశారు.
పూర్తిగా చదవండి..AP: డబ్బు ఇవ్వని వ్యాపారి.. రైతులు అతడిని కొట్టి ఏం చేశారంటే?
ప్రకాశం జిల్లా బిరదుల నర్వకు చెందిన మిర్చి వ్యాపారి రావి వెంకటరెడ్డి కిడ్నాప్ అయ్యారు. వ్యాపారి రావి గతంలో మిర్చి కొనుగోలు చేసిన డబ్బులు ఎన్నిసార్లు అడిగిన ఇవ్వకపోవడంతో విసుగెత్తిపోయిన గొట్టిపడియ గ్రామ మిర్చి రైతులు వ్యాపారిని కొట్టి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
Translate this News: