UPS vs NPS: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కు మోదీ ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. దీని కింద రిటైర్డ్ ఉద్యోగులకు చివరి జీతంలో 50 శాతం పెన్షన్గా ఇస్తారు. ఈ కొత్త పెన్షన్ విధానం ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. యుపిఎస్ కింద ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణకు ముందు 12 నెలల్లో పొందే మూల వేతనంలో 50 శాతం పెన్షన్గా పొందేందుకు అర్హులని సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
పూర్తిగా చదవండి..UPS vs NPS: పెన్షన్ స్కీమ్ లో మార్పులు.. UPS – NPS మధ్య తేడాలు ఇవే!
హర్యానా-జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ను తీర్చడానికి కేంద్ర కేబినెట్ ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS) కు ఆమోదం తెలిపింది. కొత్త పెన్షన్ విధానం - ఏకీకృత పెన్షన్ విధానంలో తేడాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
Translate this News: