Kishan Reddy: అందుకే పోలింగ్ శాతం తగ్గింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

TG: హైదరాబాద్‌లో కొంత పోలింగ్‌ శాతం తగ్గిందని అన్నారు కిషన్ రెడ్డి. ఎక్కువ మంది ఏపీ ప్రజలు ఓట్ల కోసం అక్కడికి వెళ్లిపోయారని.. దీంతో హైదరాబాద్‌లో ఓటింగ్‌ శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఈసారి పల్లెల్లోనూ బీజేపీకి ఓట్లు బాగా వేశారని తెలిపారు.

Kishan Reddy: అందుకే పోలింగ్ శాతం తగ్గింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
New Update

Kishan Reddy: హైదరాబాద్‌లో కొంత పోలింగ్‌ శాతం తగ్గిందని అన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి. ఎక్కువ మంది ఏపీ ప్రజలు ఓట్ల కోసం అక్కడికి వెళ్లిపోయారని.. దీంతో హైదరాబాద్‌లో ఓటింగ్‌ శాతం తగ్గిందని పేర్కొన్నారు. మోదీకే ఓటు వేస్తున్నామని పోలింగ్ కేంద్రాల వద్ద బహిరంగంగా చెప్పారని అన్నారు. పట్టణప్రాంత వాసులే కాదు.. ఈసారి పల్లెల్లోనూ బీజేపీకి ఓట్లు బాగా వేశారని తెలిపారు.

#kishan-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe