తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పల్లెలతోపాటు పట్టణాలను చలి గజగజ వణికిస్తోంది. ఉదయం ఏడు దాటిన మంచు దుప్పటి కప్పేసినట్లు ఉంటుంది. దీంతో ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకు చేరుకుంటున్నాయి. పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారినపడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.
పూర్తిగా చదవండి..తెలుగు రాష్ట్రాలు గజగజ.. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్ లో ఎంతంటే
తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. గత పదిరోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. సిర్పూర్లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, సొనాలలో 8.5, బేల 9.2, బజార్ హత్నుర్లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Translate this News: