/rtv/media/media_files/2025/03/24/zewW1WvmhsTcP9syVh0z.jpg)
Vikarabad district
TG Crime: వికారాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుల్కచర్ల మండలం అల్లాపూర్ గ్రామంలో అంగన్వాడీ సమీపంలోని శిలాఫలకం కూలి 4 ఏళ్ళ బాలుడు సాయితేజ అక్కడిక్కడే మృతిచెందాడు. చదువుకునేందుకు అంగన్వాడీకి వచ్చి ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది.
వికారాబాద్ జిల్లాలో విషాదం
— Telugu Scribe (@TeluguScribe) March 24, 2025
శిలాఫలకం కూలి 4 ఏండ్ల చిన్నారి మృతి
కుల్కచర్ల మండలం అల్లాపూర్ గ్రామంలో అంగన్వాడీ సమీపంలోని ఉపాధి హామీ కూలీల సమాచారం శిలాఫలకం కూలి సాయితేజ్ (4) అనే బాలుడు అక్కడిక్కడే మృతి
అంగన్వాడీలో చదువుకునేందుకు వచ్చి ఆడుకుంటుండగా ఈ ఘటన pic.twitter.com/TNPBqbkjNA