తెలంగాణలో జర్నీ సినిమాను తలపించే యాక్సిడెంట్ TG: మెదక్ జిల్లా నర్సాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను తప్పించబోయి BVRIT ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ బస్సు డ్రైవర్ మృతి చెందగా.. 10మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. By V.J Reddy 27 Sep 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి BVRIT Bus Accident: మెదక్ జిల్లా నర్సాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. BVRIT ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు ఎదురెదురుగా గుద్దుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ బస్ డ్రైవర్ స్పాట్లోనే మృతి చెందగా.. 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. 2 బస్సుల్లో దాదాపు 100 మంది స్టూడెంట్స్ ఉన్నట్లు సమాచారం. ఆటోను తప్పించబోయి బస్సులు ఢీకొన్నట్లు విద్యార్థులు తెలిపారు. క్షతగాత్రులు నర్సాపూర్, సంగారెడ్డి, హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ALSO READ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి