Telangana Weather Update: మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త!

TS: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనునట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలియజేస్తూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Telangana Weather Update: మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త!
New Update

Telangana Weather Update: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనునట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలియజేస్తూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

#telangana-weather-update
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి