New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Telangana-Weather-Update-jpg.webp)
Telangana Weather Update: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనునట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలియజేస్తూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తాజా కథనాలు