Telangana Weather Update: మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త!

TS: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనునట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలియజేస్తూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

New Update
Telangana Weather Update: మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త!

Telangana Weather Update: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనునట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలియజేస్తూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు