CP Radhakrishnan: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్‌

TG: హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని కుటుంబ సభ్యులతో వెళ్లి దర్శించుకున్నారు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌. అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. గవర్నర్‌ వెంట సీఎస్‌ శాంతికుమారి వెళ్లారు.

CP Radhakrishnan: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్‌
New Update
CP Radhakrishnan: హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని కుటుంబ సభ్యులతో వెళ్లి దర్శించుకున్నారు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌. అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. గవర్నర్‌ వెంట సీఎస్‌ శాంతికుమారి వెళ్లారు. గవర్నర్‌కు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు.

#telangana-latest-news #cp-radhakrishnan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe