Telangana Elections 2023: శ్రీనివాస్గౌడ్ను ఓడిస్తా...పాలమూరులో కాంగ్రెస్ జెండా ఎగరేస్తా..యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ..!! పాలమూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమన్నారు కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఈ 10ఏళ్ల కాలంలో బీఆరెస్ చేసిన అరాచకాలు, అక్రమాలను చూసి ప్రజలకు విసుగొచ్చిందన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఓడించి...కాంగ్రెస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. By Bhoomi 20 Nov 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి పాలమూరులో శ్రీనివాస్ గౌడ్ ను ఓడించేందుకు ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ పదేళ్ల కాలంలో అభివృద్ధి సాటున అవినీతి జరిగిందని...దౌర్జన్యాలు విపరీతంగా జరిగాయని ఆరోపించారు. ఈ పదేళ్ల కాలంలో అధికార పార్టీ చేసిన అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారని...ఇప్పుడు స్వేచ్చకోరకుంటున్నారన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు పాలమూరు ప్రజలంతా ఏకమయ్యారన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్తు చిత్తుగా ఓడించి...పాలమూరు గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. " width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"> ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డికి గోల్డ్ మెడల్… కాంగ్రెస్కు కావాల్సింది రెడ్లు…కత్తి కార్తీక సంచలన వ్యాఖ్యలు..!! #telangana-elections-2023 #srinivas-goud #yennam-srinivas-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి