ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా.. ఈటల రాజేందర్ ఎమోషనల్!
తన ఓటమిపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా అని అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.
Etela Rajender: తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చాయి. గెలుస్తారనుకున్న అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కరీంనగర్ లో బండి సంజయ్, దుబ్బాకలో రఘునందన్ రావు, కోరుట్లలో ధర్మపురి అర్వింద్, గజ్వేల్- హుజురాబాద్ రెండు స్థానాల్లో ఈటల రాజేందర్ తమ ప్రత్యర్థులపై ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఓడిపోయారు.
తాజాగా తన ఓటమిపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్. ట్విట్టర్ లో ఆయన.. 'ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా, గెలిచినవారికి అభినందనలు. నన్ను ప్రేమించి, దీవించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదములు. హుజురాబాద్ ప్రజలు ఇన్నేళ్లుగా వారికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. వారి రుణం తీర్చుకోలేనిది. ఫలితాన్ని జీర్ణించుకోలేక పోతున్న కార్యకర్తలు, అభిమానులు ప్రతిఒక్కరికీ నా వినమ్ర విజ్ఞప్తి ఎవరూ ఆవేదన చెందవద్దు. ప్రజల తీర్పును గౌరవిద్దాం.
గజ్వేల్ లో అతితక్కువ కాలమే అయినా ఆదరించి, ఆశీర్వదించి ఓట్లు వేసిన ప్రజలకు పనిచేసిన కార్యకర్తలు, నాయకులు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. గెలుపొందిన బిజెపి అభ్యర్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రజల సమస్యలను అసెంబ్లీ సాక్షిగా వినిపించాలని కోరుకుంటున్నాను. అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. ఈ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలుపుకోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలంగాణ !! భారత్ మాతాకీ జై !!' అంటూ రాసుకొచ్చారు.
ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా.. ఈటల రాజేందర్ ఎమోషనల్!
తన ఓటమిపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా అని అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.
Etela Rajender: తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చాయి. గెలుస్తారనుకున్న అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కరీంనగర్ లో బండి సంజయ్, దుబ్బాకలో రఘునందన్ రావు, కోరుట్లలో ధర్మపురి అర్వింద్, గజ్వేల్- హుజురాబాద్ రెండు స్థానాల్లో ఈటల రాజేందర్ తమ ప్రత్యర్థులపై ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఓడిపోయారు.
ALSO READ: రేవంత్ రెడ్డిని సీఎం కానిస్తారా!.. నెక్స్ట్ ఆప్షన్స్ ఇవే
తాజాగా తన ఓటమిపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్. ట్విట్టర్ లో ఆయన.. 'ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా, గెలిచినవారికి అభినందనలు. నన్ను ప్రేమించి, దీవించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదములు. హుజురాబాద్ ప్రజలు ఇన్నేళ్లుగా వారికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. వారి రుణం తీర్చుకోలేనిది. ఫలితాన్ని జీర్ణించుకోలేక పోతున్న కార్యకర్తలు, అభిమానులు ప్రతిఒక్కరికీ నా వినమ్ర విజ్ఞప్తి ఎవరూ ఆవేదన చెందవద్దు. ప్రజల తీర్పును గౌరవిద్దాం.
గజ్వేల్ లో అతితక్కువ కాలమే అయినా ఆదరించి, ఆశీర్వదించి ఓట్లు వేసిన ప్రజలకు పనిచేసిన కార్యకర్తలు, నాయకులు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. గెలుపొందిన బిజెపి అభ్యర్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రజల సమస్యలను అసెంబ్లీ సాక్షిగా వినిపించాలని కోరుకుంటున్నాను. అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. ఈ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలుపుకోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలంగాణ !! భారత్ మాతాకీ జై !!' అంటూ రాసుకొచ్చారు.
ALSO READ: ఆ నియోజకవర్గంలో కౌంటింగ్కు బ్రేక్..
🔴Live News Updates: బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Jagdeep Dhankhar: ఆ 3 గంటల్లో అసలేం జరిగింది.. ధన్ఖడ్ రాజీనామాకు బలమైన కారణం అదేనా?
జగ్దీప్ ధన్ఖడ్ అధ్యక్షత వహించిన బీఏసీ కమిటీకి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజుతో పాటు మరికొందరు హాజరుకాలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Hansika: స్టార్ హీరోయిన్ హన్సిక విడాకులు..? భర్త పోస్ట్ వైరల్
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలు విడాకుల వార్తలు ఎక్కువయ్యాయి. ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్న చాలా మంది జంటలు Short News | Latest News In Telugu | సినిమా
Signs of Weak Person: ఈ 13 లక్షణాలు మీలో ఉన్నాయా..? అయితే మీ లైఫ్ మటాషే!
Signs of Weak Person: ప్రతి వ్యక్తికీ సహజంగా బలాలు, బలహీనతలు అనేవి ఉంటాయి. కానీ కొందరిలో బలహీనతలు ఎక్కువై, వారి జీవితానికి అడ్డుగోడలు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
Mithun Reddy: టీవీ, పేపర్స్, మంచం ఇప్పించండి.. జైల్లో మిథున్ రెడ్డి డిమాండ్స్
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టులో రెండు పిటిషన్లు వేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Indian Nurse Nirmisha Priya: "నిమిషా ప్రియా విడుదల అవుతుంది".. కె.ఏ. పాల్ సంచలన వీడియో!
Indian Nurse Nirmisha Priya: భారత నర్సు నిమిషా ప్రియాకు విధించిన మరణ శిక్షను(Death Sentence) రద్దు చేశారు. ఈ విజయానికి యెమెన్(Yemen). Latest News In Telugu | ఇంటర్నేషనల్
🔴Live News Updates: బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు
Jagdeep Dhankhar: ఆ 3 గంటల్లో అసలేం జరిగింది.. ధన్ఖడ్ రాజీనామాకు బలమైన కారణం అదేనా?
Hansika: స్టార్ హీరోయిన్ హన్సిక విడాకులు..? భర్త పోస్ట్ వైరల్
Signs of Weak Person: ఈ 13 లక్షణాలు మీలో ఉన్నాయా..? అయితే మీ లైఫ్ మటాషే!
Mithun Reddy: టీవీ, పేపర్స్, మంచం ఇప్పించండి.. జైల్లో మిథున్ రెడ్డి డిమాండ్స్