BREAKING: జుక్కల్, అందోల్, నల్గొండలో కాంగ్రెస్ గెలుపు

తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. తాజాగా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి కాంతారావు గెలిచారు.

New Update
Congress : కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల

తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. తాజాగా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి కాంతారావు గెలిచారు. అలాగే..అందోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ విజయం సాధించారు. 40 వేల మెజారిటీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు