తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల్లో ఒకరైన శ్రీధర్ బాబు ప్రెస్మీట్ నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితమే రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రులతో కలిసి సచివాలయానికి చేరుకుని ఆరో అంతస్తులోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తన భార్యతో కలిసి, పూజారుల బృందం వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు.
Congress Press Meet: 24 గంటల కరెంట్ ఇవ్వడం మా గ్యారెంటీ – శ్రీధర్ బాబు
ఆరు గ్యారంటీలపై కేబినెట్ భేటీలో చర్చించామన్నారు మంత్రి శ్రీధర్బాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియాలన్నారు. సోనియా జన్మదినం సందర్భంగా రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని శ్రీధర్బాబు చెప్పారు. డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని తెలిపారు.
Translate this News: