Tirupati: తిరుపతిలో ఉద్రికత్త.. వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోటా పోటీ..!

తిరుపతిలో ఉద్రికత్త నెలకొంది. చంద్రగిరి వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్లు వేసేందుకు ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, పోలీసులు వైసీపీ అభ్యర్థి వాహనాన్ని కార్యాలయంలోకి అనుమతించడంతో టీడీపీ శ్రేణులు బారికేడ్లను తోసుకుని ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు.

New Update
Tirupati: తిరుపతిలో ఉద్రికత్త..  వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోటా పోటీ..!

Tirupati: తిరుపతిలో ఉద్రికత్త నెలకొంది. చంద్రగిరి వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్లు వేసేందుకు వచ్చారు. భారీ ర్యాలీతో తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, పోలీసులు వైసీపీ అభ్యర్థి వాహనాన్ని కార్యాలయంలోకి అనుమతించడంతో టీడీపీ శ్రేణులు బారికేడ్లను తోసుకుని ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

Advertisment
తాజా కథనాలు