Kollu Ravindra: పేర్ని నాని రౌడీయిజం అడ్డుపెట్టుకుని ఇలా చేస్తున్నాడు...!

పేర్ని నాని రౌడీయిజం అడ్డుపెట్టుకుని తన కొడుకుని గెలిపించుకోవాలని చూస్తున్నాడన్నారు మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర. కూటమి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూటమికి 120 స్థానాలను ఏపీ ప్రజలు ఇస్తారన్నారు.

Kollu Ravindra: పేర్ని నాని రౌడీయిజం అడ్డుపెట్టుకుని ఇలా చేస్తున్నాడు...!
New Update

TDP Kollu Ravindra: మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. పేర్ని నాని కిరాయి మూకలు, రౌడీయిజం అడ్డుపెట్టుకుని తన కొడుకుని గెలిపించుకోవాలని చూస్తున్నాడన్నారు. పేర్ని నాని ఉసిగొలుపుతూ..కూటమి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: కేఏ పాల్ కొత్త గెటప్.. మత్స్య కారులతో చేపలు పట్టి.. ఏం చేశాడంటే..?

తాను తిరగబడాలంటే నిమిషం పని అని కానీ సహనంతో ఉంటున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకుంటున్నట్లు తెలిపారు. అయితే, కూటమిని గెలిపించాలని ఏపీ ప్రజలు డిసైడ్ అయిపోయారన్నారు. 120 స్థానాలకు పైగానే సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..!

#perni-nani #kollu-ravindra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి