KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన రాజకీయ శైలి ప్రత్యేకంగా ఉంటుంది. మ్యాటర్ ఏదైనా సుత్తి లేకుండా చెప్పేస్తారు. సీఎం, పీఎం, ప్రెసిడెంట్ ఇలా ఎవరినైనా సైరే ఏకి పారేయడమే ఆయన నైజం. ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా కేఏ పాల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..KA Paul: కేఏ పాల్ కొత్త గెటప్.. మత్స్య కారులతో చేపలు పట్టి.. ఏం చేశాడంటే..?
విశాఖలోని మత్య్సకారుల ఓటు బ్యాంకుపై KA పాల్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆయన మత్య్సకారులతో కలిసి చేపలు పట్టారు. విశాఖ ఎంపీగా తాను గెలిస్తే కచ్చితంగా మినీ హార్బర్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న కుటుంబాలను కూడా ఆదుకుంటానని చెప్పుకొచ్చారు.
Translate this News: