Chandrababu: స్వదేశానికి చంద్రబాబు.. టీడీపీ నేతల ఘనస్వాగతం ఈ నెల 19న విదేశాలకు వెళ్లిన చంద్రబాబు స్వదేశానికి వచ్చారు. ఈరోజు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబు రాకతో ఎయిర్ పోర్టుకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు. By V.J Reddy 29 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి TDP Chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగిసింది. ఈరోజు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబు రాకతో ఎయిర్ పోర్టుకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికల ప్రచారం, పార్టీ వ్యవహారాలతో బిజీగా గడిపిన చంద్రబాబు.. విశ్రాంతి కోసం భార్య నారా భువనేశ్వరితో కలిసి ఈ నెల 19న విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. Your browser does not support the video tag. #chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి