New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Nimmala-rama-naidu.jpg)
Nimmala Rama Naidu: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మరో విజయం దక్కింది. ఉమ్మడి ప.గో. జిల్లా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు 60వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. నిమ్మలకు వరుసగా ఇది మూడో విజయం. వైసీపీ ఇంకా ఖాతా తెరవలేదు.
తాజా కథనాలు
Follow Us