జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తప్పుడు కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, రేపటి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నాలుగో విడత కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది.
Bala Krishna: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తప్పుడు కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని అన్నారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్లో ఈరోజు టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాలకృష్ణతో పాటు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిసి తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు. మరో వైపు చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తోంది . ఇందులో భాగంగా అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా భువనేశ్వరి ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు టీడీపీ నేతలు నందమూరి బాలకృష్ణ, అచ్చెంనాయుడు ప్రకటించారు. అదే రోజు సాయంత్రం ప్రతీ ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులతో అందరూ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు రేపటి నుంచి కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) వారాహి యాత్ర (Varahi Yatra) మొదలుకానుంది. ఈ సందర్భంగా వారాహి యాత్రకు పెడనలో చిల్లపల్లి శ్రీనివాస్, అమ్మిశెట్టి వాసు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సమన్వయ కర్తలుగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వారాహి యాత్ర షెడ్యూల్ను తెలియజేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటి నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. తొలిరోజు అవనిగడ్డలో బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో ప్రజలు, నాయకులతో సమావేశం అవుతారన్నారు. జనవాణి ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుంటారన్నారు. నాలుగో తేదీన పెడనలో వారాహి యాత్ర ఉంటుందని చెప్పారు. జనసేనాధిపతికి దారి పొడవునా స్వాగతం పలికేందుకు జనం ఎదురు చూస్తున్నారన్నారు. యాత్రకు, సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఐదో తేదీన కైకలూరులో వారాహి యాత్ర కొనసాగుతుందని చిల్లపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Bala Krishna: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై బాలకృష్ణ ఏమన్నారంటే..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తప్పుడు కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, రేపటి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నాలుగో విడత కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది.
Bala Krishna: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తప్పుడు కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని అన్నారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్లో ఈరోజు టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాలకృష్ణతో పాటు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిసి తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు. మరో వైపు చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తోంది . ఇందులో భాగంగా అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా భువనేశ్వరి ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు టీడీపీ నేతలు నందమూరి బాలకృష్ణ, అచ్చెంనాయుడు ప్రకటించారు. అదే రోజు సాయంత్రం ప్రతీ ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులతో అందరూ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు రేపటి నుంచి కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) వారాహి యాత్ర (Varahi Yatra) మొదలుకానుంది. ఈ సందర్భంగా వారాహి యాత్రకు పెడనలో చిల్లపల్లి శ్రీనివాస్, అమ్మిశెట్టి వాసు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సమన్వయ కర్తలుగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వారాహి యాత్ర షెడ్యూల్ను తెలియజేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటి నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. తొలిరోజు అవనిగడ్డలో బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో ప్రజలు, నాయకులతో సమావేశం అవుతారన్నారు. జనవాణి ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుంటారన్నారు. నాలుగో తేదీన పెడనలో వారాహి యాత్ర ఉంటుందని చెప్పారు. జనసేనాధిపతికి దారి పొడవునా స్వాగతం పలికేందుకు జనం ఎదురు చూస్తున్నారన్నారు. యాత్రకు, సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఐదో తేదీన కైకలూరులో వారాహి యాత్ర కొనసాగుతుందని చిల్లపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Also Read: చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు..
Wife Murdered Husband : నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి.. నెల్లూరులో భర్తను చంపిన కేసులో సంచలన విషయాలు
నెల్లూరులో ధనమ్మ అనే మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. క్రైం | Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
కూటమి నేతలకు గుడ్న్యూస్.. భారీగా నామినేటెడ్ పదవులు భర్తీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి నాయకులకు గుడ్న్యూస్ చెప్పింది అధికార పార్టీ. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP Crime : దంపతుల పంచాయతీలో కత్తిపోట్లు...ఏడుగురు స్పాట్లో...
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తల గొడవ విషయంలో నిర్వహించిన పంచాయతీలో రగడ నెలకొంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
Categories : Short News | Latest News In Telugu | వాతావరణం | కడప | శ్రీకాకుళం | హైదరాబాద్ | కరీంనగర్ | నిజామాబాద్ | మహబూబ్ నగర్ | వరంగల్ | ఖమ్మం | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
AP Crime: ఏపీలో దారుణం.. కుటుంబ గొడవలో ఏడుగురి పరిస్థితి..
గాయపడిన వారిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan: పవన్ ఎందుకు మాట్లాడడం లేదు? జనసేన నుంచి రూ.30 లక్షలు.. డ్రైవర్ రాయుడు చెల్లి సంచలన ఆరోపణలు!
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినూత మాజీ డ్రైవర్ రాయుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Wife Murdered Husband : నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి.. నెల్లూరులో భర్తను చంపిన కేసులో సంచలన విషయాలు
దేశవ్యాప్తంగా 60 స్కూళ్లలో బాంబు.. రెచ్చిపోయిన దుండగులు!
HBD Soundarya: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన సౌందర్య! బర్త్ డే స్పెషల్
🔴Live News Updates: ది రెసిస్టెన్స్ ఫ్రంట్..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన
Bangladesh: ముజీబ్, ఠాగూర్, ఇప్పుడు సత్యజిత్ రే..భారత్ తో బంగ్లాదేశ్ తెగతెంపులు చేసుకుంటోందా?