TDP and Janasena : టీడీపీ(TDP), జనసేన(Janasena) సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఇరు పార్టీల ముఖ్య నేతలు హాజరైయ్యారు. దాదాపు గంటన్నర సేపు వివిధ అంశాలపై చర్చించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తూ సైకోలా ప్రవర్తిస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఇతర ప్రాంతాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అంటే చి అంటున్నారని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..TDP- JSP: ఈ నెల 28న జనసేన – టీడీపీ ఉమ్మడి భారీ భహిరంగ సభ
టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇరు పార్టీల ముఖ్య నేతలు దాదాపు గంటన్నర సేపు వివిధ అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఈ నెల 28న జనసేన - టీడీపీ ఉమ్మడి భారీ భహిరంగ సభ ప్రత్తిపాడులో ఉంటుందని తెలిపారు.
Translate this News: