YS Jagan Mohan Reddy : అన్నదాతలకు నష్టాలు, కష్టాలే మిగిలాయి : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగిలాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు, పంటలకు మద్దతు ధర దేవుడెరుగు..కనీసం కొనేవారు లేరని ఆరోపించారు. ఈ రోజు గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను ఆయన పరామర్శించారు.
YCP Blasting News : వైసీపీ విడుదల చేసిన 7PM బ్లాస్టింగ్ న్యూస్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ లభించింది.
Unda Valli Arun Kumar : వైసీపీలోకి ఉండవల్లి...క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ
రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలనుంచి తప్పుకున్న ఉండవల్లి అరుణ్కుమార్ చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జగన్ ఓటమితో ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Vidadala Rajini: సోషల్ మీడియాలో పోస్టులు.. విడదల రజనీకి కోర్టులో ఊరట
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో విడదల రజినిపై చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరిపేట పోలీసులకుహైకోర్టు ఆదేశించింది.
నా భర్తను చంపేస్తారు.. | Vallabhaneni Vamsi Wife Pankaja Sri Shocking Comments On Arrest | RTV
Jagan Vs Pawan: టార్గెట్ పవన్.. బిగ్ స్కెచ్ వేసిన వైసీపీ.. ఆపరేషన్ షురూ!
ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్గా కురసాల కన్నబాబు, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా దాడిశెట్టి రాజా లను నియమిస్తూ బుధవారం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో జనసేనా కాపు ఓటు బ్యాంక్ను తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.
Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం కేసులో దూకుడు పెంచిన సిట్.. కీలక ఆధారాలు లభ్యం
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దూకుడు పెంచింది. సిట్ కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. తాజాగా సిట్ కు కూడా ఆయనే లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కీలక ఆధారాలను సమర్పించారు.
Pattipati Pullarao vs. Vidadala Rajani : పుల్లారావు..నువ్వెక్కడ దాక్కున్నా లాక్కొస్తా...టీడీపీ లీడర్కు విడదల రజనీ మాస్ వార్నింగ్
వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ, టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుల మధ్య వైరం రొజురోజుకు పెరుగుతోంది. పుల్లారావు తన కుటుంబం లక్ష్యంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నాడని విడదల రజనీ ఆరోపించారు. అధికారం ఉందని రెచ్చిపోతే ఊర్కునేది లేదని స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/02/19/EKNDacfPDupKRDWpVm6K.webp)
/rtv/media/media_files/2025/02/18/siwfTRqkbsu5leW39UcS.jpg)
/rtv/media/media_files/2025/02/18/60Ak95jQBPBoj6RweJuo.webp)
/rtv/media/media_files/2025/02/18/oLsLZ6QM9cI055sRwzXq.jpg)
/rtv/media/media_files/2025/02/13/aejq5rBsurmirtaSBgRW.jpg)
/rtv/media/media_files/2025/02/13/8Qh2H8UICdeaisBiwpbK.jpg)
/rtv/media/media_files/2025/02/08/v2YDgpOZp48c9k1KCyam.webp)