Vijayasai Reddy : టీడీపీ, జనసేన వాటా ఇంతే: విజయసాయి రెడ్డి
టీడీపీ గెలుస్తుందనే నమ్మకం బీజేపీకి ఏ మాత్రం లేదన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. రాష్ట్రంలోని ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని పేర్కొన్నారు. సొంతంగా 370 సీట్లు.. ఎన్డీయే కూటమికి 400 సీట్లను బీజేపీ టార్గెట్ పెట్టుకుందన్నారు. అందులో టీడీపీ,జనసేన వాటా సున్నా అంటూ ఎద్దేవా చేశారు.