Telangana: ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు..
ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి బైఠాయించారు. ఉమెన్ హాస్టల్ విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి.. యూనివర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. మెస్ ఛార్జీలను విపరీతంగా వేసి దోచుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు.
/rtv/media/media_files/nZ7MgGqbFDS7mJq6DWVP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Osmania-University-jpg.webp)