Wild Boar v/s Tiger : తూర్పు గోదావరి జిల్లాలో అడవి పందిని చంపిన పులి.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది. గోపాలపురం మండలం రగపాడు గ్రామంలో పెద్దపులి సంచరిస్తోంది. అడవిపందిని చంపేసింది. ఉదయాన్నే పశువులకు మేత వేయడానికి వెళ్లిన రైతులు ఈ ఘటనను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
/rtv/media/media_files/2026/01/03/fotojet-62-2026-01-03-08-56-08.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/puli-jpg.webp)