ఘర్ మే గుస్కర్ మారింగే.. ! | NSA Ajit Doval Serious Warning To Pak | Operation Sindoor | Ind Pak War
పాకిస్థాన్ పై భారత సైన్యం దాడి చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి ముందు ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS ) మీటింగ్ జరగనుంది.
పాకిస్తాన్, భారత్ ల మధ్య యుద్ధం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టింది భారత ఆర్మీ. నిన్న అర్థరాత్రి 1.44 గంటలకు భారతసైన్యం మెరుపు దాడులు చేపట్టింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది.
భారత్, పాక్ లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైన బాంబుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. దీంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ, అనుబాంబు పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసులు కీలక సూచనలు చేశారు. అవేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.