AP: ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్లు నమోదు చేయిస్తోంది.. విష్ణువర్ధన్ సంచలన ఆరోపణలు
వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. అందుకే పొరుగు రాష్ట్రాల జనానికి కూడా ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తుందని ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పోటీ చేసేందుకు వైసీపీనుంచి ఎవరూ ముందుకు రావట్లేదని విమర్శలు చేశారు.
/rtv/media/media_files/2025/10/17/pjr-2025-10-17-17-45-09.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/d74544a6-8a97-4c36-8625-10b8d04384f1-jpg.webp)