ఆంధ్రప్రదేశ్AP: పసిబిడ్డను చూసేందుకు వచ్చిన తండ్రి.. అప్పుడే అనంతలోకాలకు..! AP: విశాఖ జిల్లా అగనంపూడి జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. సూర్య కిరణ్ అనే వ్యక్తిని గంగవరంకు చెందిన కోర్లయ్య కత్తితో దాడి చేసి చంపాడు. భార్య బిడ్డలను చూసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కోర్లయ్యకు, సూర్య అత్తకు అక్రమ సంబంధం ఉన్నట్టు అనుమానం. By Jyoshna Sappogula 09 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP: విశాఖలో కిడ్నీ రాకెట్ కేసు.. ఎన్.అర్.ఐ ఆసుపత్రికి బిగుస్తున్న ఉచ్చు..! విశాఖ ఎన్.అర్.ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తోంది. కిడ్నీ మార్పిడి చేస్తామని ఓ వ్యక్తి దగ్గర అడ్వాన్స్ కింద రూ. 10 లక్షలు వసూల్ చేసి మొహం చాటేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ కేసులో సీపీ దూకుడు పెంచారు. నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. By Jyoshna Sappogula 05 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP: అసలు ఈ హాస్పిటల్ ఎందుకు కట్టారో: ఎమ్మెల్యే విజయ్ అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని హాస్పిటల్ గత ప్రభుత్వ శిలాఫలకాలకు మాత్రమే ఉపయోగపడిందన్నారు ఎమ్మెల్యే విజయ్ కుమార్. కేవలం 30 శాతం పనులు పూర్తిచేసి హాస్పిటల్ ను ఇక్కడికి షిఫ్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన సౌకర్యాలతో హాస్పటల్ ను తీర్చిదిద్దుతామని అన్నారు. By Jyoshna Sappogula 02 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP: శారదా పీఠం స్వరూపానంద కార్యకలాపాలపై విచారణ చేయాలి: దళిత సంఘాలు విశాఖ జిల్లా భీమిలిలో శారదా పీఠానికి గత ప్రభుత్వంలో ఇచ్చిన విలువైన భూములను కొత్త ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. శారదా పీఠం స్వరూపానంద కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 24 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Accident: వ్యాన్ బోల్తా.. ముగ్గురు మృతి..! విశాఖ పాడేరు ఘాట్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. వ్యాన్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. By Jyoshna Sappogula 12 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Vishaka: రుషికొండను ఏం చేయబోతున్నారు.. చంద్రబాబు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ! విశాఖలోని రుషికొండను చంద్రబాబు ఏం చేయబోతున్నారు? చంద్రబాబు హయాంలో నిర్మించిన హరిత రిసార్ట్స్ను కూల్చిన జగన్ సర్కార్ కొత్త భవనాలు నిర్మించింది. మరోసారి చంద్రబాబు అధికారంలోకి రావడంతో రుషికొండ అంశం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 08 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Crime News: హ్యూమన్ ట్రాఫికింగ్.. ఇద్దరు అరెస్ట్ విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మరో ఇద్దరు ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు. వీరేంద్రనాథ్, కొమ్ము ప్రవీణ్ అనే ఏజెంట్లను ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు ఏజెంట్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. By Jyoshna Sappogula 27 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్TDP-YCP: రెచ్చిపోతున్న వైసీపీ.. ఓటు వేయలేదని ఏం చేశారంటే.. మాచర్లతోపాటు విశాఖలోనూ వైసీపీ మారణహోమానికి తెరలేపిందంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీకి ఓటు వేయలేదని ఇద్దరు మహిళలు, యువకుడిపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడినట్లు వారు ఆరోపిస్తున్నారు. బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించిన టీడీపీ నేతలు వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 16 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Vishaka: టాటా ఇండిగో కార్ లో మంటలు..! విశాఖ జిల్లాలో పెందుర్తి వెళ్లే రహదారిపై టాటా ఇండిగో కార్ దగ్ధం అయింది. గోపాలపట్నం బిఆర్టిసి రోడ్లో ఉన్నట్టుండి కార్లో మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. కార్ బ్యాటరీనే షార్ట్ సర్క్యూట్ కు కారణమని తెలుస్తోంది. By Jyoshna Sappogula 22 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn