మణిపూర్ లో ఆగని హింస.... 24 గంటల్లో ఆరుగురు మృతి....!
మణిపూర్లో చెలరేగిన హింస ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఆరుగురు మరణించారని అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారు జామున బిష్ణుపూర్ జిల్లాలో ఓ వర్గం వారిపై ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. చురచాంద్ పూర్ నుంచి వచ్చిన వాళ్లే ఈ ఘటనకు కారణమని అధికారులు తెలిపారు.
/rtv/media/media_files/2025/09/13/modi-in-manipur-2025-09-13-15-10-22.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/manipur-violence-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/manipur-1-jpg.webp)