Hanmakonda : వినాయక చవితి హిందువులకు ఎంతో పవిత్రమైంది: దాస్యం వినయ్ భాస్కర్.
వడ్డేపల్లిలోని తన నివాసంలో, బలసముద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మరియు హన్మకొండ జిల్లా బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రతిష్టించిన మట్టి గణపతులకు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్.